హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న సుభాష్(32) అనే వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్లో ఉన్న పద్మావతి అపార్ట్మెంటులోని తన నివాసంలో అతను విగతజీవిగా కనిపించాడు. గురువారం జ్వరం కారణంగా అతను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం అతని మృతిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKeMOq
హైదరాబాద్లో యశోదా ఆసుపత్రి డాక్టర్ అనుమానాస్పద మృతి..
Related Posts:
మియాపూర్ భూములపై తెలంగాణా సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టుమియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మియపూర్ భూములపై సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టిం… Read More
ఆ అభియోగాలతోనే ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై కేసు నమోదుఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై ఎట్టకేలకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు . టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా మాజీ మంత్రిగ… Read More
మంద కృష మాదిగకు పిడమర్తి రవి కౌంటర్..అంబేద్కర్ జయంతికి రానంతమాత్రాన కేసీఆర్ దళిత వ్యతిరేకి అవుతారా?ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజర… Read More
వైసీపీ గెలిస్తే మాత్రమే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ… Read More
ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు?హైదరాబాద్ : ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దఫా సమావేశాలు నాలుగు రోజుల పాటు జరి… Read More
0 comments:
Post a Comment