Friday, March 13, 2020

బీజేపీ-జనసేనలపై వైసీపీ దాడులు: అమిత్ షాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన ఎంపీలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సమరం కాక పుట్టిస్తోంది. అధికార విపక్ష పార్టీల మధ్య అప్పడే వార్ బిగిన్ అయ్యింది. ఇప్పటికే పల విపక్ష పార్టీలపై అధికార పక్షానికి చెందిన వారు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, గొడవలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39OAxlU

0 comments:

Post a Comment