Saturday, April 18, 2020

ఇంత నీఛ రాజకీయాలా .. వైసీపీ సర్కార్ ను లెక్కలడిగి కడిగేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

కరోనా ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే రాజకీయాలు చెయ్యటం సరైనది కాదని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రపంచమంతా కరోనాపై సమిష్టిగా పోరాడాల్సిన సమయంలో అది పక్కన పెట్టి వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు . ఒక పక్క లాక్ డౌన్ తో పనులు లేక, తినటానికి తిండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ewIaQL

Related Posts:

0 comments:

Post a Comment