కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. జూన్ 30వ తేదీ వరకు ఫైనాన్షియల్ ఈయర్ కొనసాగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మార్చి 31వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ముగుస్తోందని.. ఇందులో ఎలాంటి సందేహాం లేదని పేర్కొన్నది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WX280x
fact check: ఆర్థిక సంవత్సరం పొడిగించడం లేదు, సోషల్ మీడియాలో పుకార్లకు ఆర్థికశాఖ క్లారిటీ
Related Posts:
జనసేనపై రఘువీరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్: అవి సగం సినిమాలు అంటూ టీడీపీ-వైసీపీకి సవాల్అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కీలకంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపుతు… Read More
అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు 'ఆట' సాయండెట్రాయిట్ : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు బాసటగా నిలిచింది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట). డెట్రాయిట్ తో పాటు బాటిల్ గ్రీక్ డిటెన్షన్ కే… Read More
రైలు ప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం.. హెల్ప్ లైన్లు ఏర్పాట్లుపాట్నా : బీహార్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వేశాఖ అప్రమత్తమైంది. బాధితులకు సహాయార్థం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస… Read More
ప్రమాదం: పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలు, ఆరుగురు మృతిపాట్నా: బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. జోగ్బాణి - ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి… Read More
చలి పంజాకు 12 మంది బలి..!వాషింగ్టన్ : అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలతో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అతి తక్కువ టెంపరేచర్లు నమోదవుతుండటం ఆందోళనకు … Read More
0 comments:
Post a Comment