Tuesday, March 31, 2020

coronavirus: ఢిల్లీ వెళ్లొచ్చిన వారు ముందుకురండి, లేదంటే చర్యలు తప్పవు: సీఎం జగన్

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంపై కూడా అధికారులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్షించారు. ఢిల్లీ వెళ్లొచ్చినవారితో కలిసినవాళ్లు వైద్య పరీక్షలకు ముందుకురావాలని సీఎం జగన్ కోరారు. అర్భన్ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలపై కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేసిన ఇంటింటీ సర్వేపై ఆరాతీశారు. ఆక్వా రంగం, అనుబంధ రంగాల పరిస్థితి గురించి అధికారులు ఎక్స్‌ప్లేన్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dJub9W

Related Posts:

0 comments:

Post a Comment