Saturday, April 18, 2020

coronavirus:దేశంలో తగ్గుతోన్న వైరస్, 48 గంటలతో పోలిస్తే బెటర్, పెరిగిన మృతుల సంఖ్య

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. గత రెండురోజుల్లో వైరస్ కేసులు 16 శాతం నమోదై.. 13 వేల 835 కొత్తగా రికార్డయ్యాయి. దీనిని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇది గత రెండురోజుల్లో తక్కువ నమోదుశాతం అని పేర్కొన్నది. అంతకుముందు ఇది 28 శాతంతో 11

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34NTa7Q

Related Posts:

0 comments:

Post a Comment