సోమవారం(మార్చి 30) నాటికి భారత్లో కరోనా వైరస్ కాస్త అదుపులోనే ఉందని చాలామంది భావించారు. కానీ సాయంత్రం వరకే అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిఘీ-జమాత్ కార్యక్రమ వివరాలు బయటకు రావడం.. చాలా రాష్ట్రాల్లో నమోదైన కరోనా మృతుల్లో వీరే ఎక్కువగా ఉండటంతో కొత్త అలజడి మొదలైంది. తెలంగాణలో మృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTyfeP
TIMELINE : ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్లో అసలేం జరిగింది.. కరోనా లాక్ డౌన్ను ధిక్కరించారా?
Related Posts:
స్కిన్ క్యాన్సర్ను స్మార్ట్ ఫోన్ పసిగట్టేయగలదనే విషయం మీకు తెలుసా..?సాధారణ సమయంలో కంటే వేసవి కాలంలో ఎండవేడిమికి సూర్య కిరణాలు మన చర్మాన్ని నేరుగా తాకుతాయి. దీంతో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ… Read More
కథ క్లైమాక్స్ కు: 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, స్పీకర్ క్లారిటీ, ఆరోజు డిసైడ్ చేస్తా !బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కథ క్లైమాక్స్ కు చేరుకుంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని తనకు సమాచారం అ… Read More
రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరో తెలీదు: మాజీ ప్రధాని, వేచిచూడాలి, ప్రభుత్వం !బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఎవరెవరు రాజీనామా చేశారు ? అనే విషయం తనకు తెలీదనని జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.… Read More
సిద్ధరామయ్యను సీఎం చేస్తే రాజీనామాలు వెనక్కి తీసుకుంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్బెంగళూరు : కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ సర్కార్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. అయితే కాంగ్రెస్… Read More
దేశమంతా రెయినీ సీజన్.. అమరావతిలో మాత్రం ట్వీట్ల సీజన్..! పార్టీల మద్య నడుస్తోన్న కామెంట్ల యుద్దం..!!విజయవాడ/హైదరాబాద్ : చూడడానికి వర్షాకాలం నడుస్తున్నా ఏపిలో మాత్రం ట్వీట్ల కాలంగా మారింది. అదికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడ… Read More
0 comments:
Post a Comment