Tuesday, March 31, 2020

TIMELINE : ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో అసలేం జరిగింది.. కరోనా లాక్ డౌన్‌ను ధిక్కరించారా?

సోమవారం(మార్చి 30) నాటికి భారత్‌లో కరోనా వైరస్ కాస్త అదుపులోనే ఉందని చాలామంది భావించారు. కానీ సాయంత్రం వరకే అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిఘీ-జమాత్ కార్యక్రమ వివరాలు బయటకు రావడం.. చాలా రాష్ట్రాల్లో నమోదైన కరోనా మృతుల్లో వీరే ఎక్కువగా ఉండటంతో కొత్త అలజడి మొదలైంది. తెలంగాణలో మృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTyfeP

Related Posts:

0 comments:

Post a Comment