ఏపీ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే విజయవాడలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అంచనాలకు అందని విధంగా అంతు చిక్కని కారణాలతో విజయవాడలో కరోనా కేసులు పెరిగిపోయాయి. దీంతో రేపు ఆదివారం మాంసాహార మార్కెట్లను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు ప్రజలపై డ్రోన్లతో నిఘా కూడా పెంచనున్నారు విజయవాడలో మార్కెట్లు బంద్.. విజయవాడలో కరోనా కేసుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VDhRQ5
విజయవాడలో 90 శాతం రెడ్ జోన్ పరిధిలోనే- రేపు నాన్ వెజ్ మార్కెట్లు బంద్...
Related Posts:
వైసీపీ వైపు టీడీపీ అభ్యర్దుల చూపు.. ! సొంత అభ్యర్దులు చేజారకుండా : జగన్ కొత్త స్కెచ్..!ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు పైన రెండు ప్రధాన పార్టీల ధీమా. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల ఎక్… Read More
రాజీవ్ గాంధీ కరెప్షన్ నంబర్ 1 అన్న మోడీ ...తప్పు పట్టిన బీజేపీ సీనియర్ నేతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి హోరా హోరీగా పోరు జరుగుతుంది. మాటల యుద్ధాలు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ. ప్రియాంకా గాంధీ,… Read More
రూ.33 కోసం రెండేళ్ల పోరాటం.. రైల్వే నుంచి రిఫండ్ పొందిన కోటావాసి..జయ్పూర్ : అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లు తక్కువ మంది ఉంటారు. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసేందుకు అతికొద్ది మంది మాత్రమే సిద్ధమవుతారు. అలాంటి కోవలోక… Read More
హెచ్ఎంటీ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలహిందుస్తాన్ మెషీన్స్ అండ్ టూల్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జాయింట్ జనరల్ మేనేజర్, రీజియనల్ మేనేజ… Read More
వామ్మో ఎండాకాలం.. బీట్ ద హీట్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనంహైదరాబాద్ : సమ్మర్ హీటెక్కిస్తోంది. వేడి గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోత చికాకు త… Read More
0 comments:
Post a Comment