Saturday, April 18, 2020

విజయవాడలో 90 శాతం రెడ్ జోన్ పరిధిలోనే- రేపు నాన్ వెజ్ మార్కెట్లు బంద్...

ఏపీ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే విజయవాడలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అంచనాలకు అందని విధంగా అంతు చిక్కని కారణాలతో విజయవాడలో కరోనా కేసులు పెరిగిపోయాయి. దీంతో రేపు ఆదివారం మాంసాహార మార్కెట్లను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు ప్రజలపై డ్రోన్లతో నిఘా కూడా పెంచనున్నారు విజయవాడలో మార్కెట్లు బంద్.. విజయవాడలో కరోనా కేసుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VDhRQ5

Related Posts:

0 comments:

Post a Comment