కరోనా ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కాయలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే సమయంలో వాహనదారులు సైతం రోడ్ల మీదకు రాకుండా ఆంక్షలు విధించారు . ఇక ఈ క్రమంలో అన్ని డాక్యుమెంట్లు ఉన్నా వాహనదారులు బయటకు రావాలంటే పోలీసుల దెబ్బకు భయపడుతున్న పరిస్థితి .ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JvEUqk
Tuesday, March 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment