కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం అని మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది . దేశంలో, రాష్ట్రంలో కరోనా మరణాలకు కేంద్ర సర్కార్ , రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEbjBY
ఏపీ సర్కార్ పై మావోల ఆగ్రహం .. లేఖతో పాటు ఆడియో టేప్ విడుదల
Related Posts:
లోక్సభలో చప్పట్ల మోత.. మోడీ ప్రశంసలు.. లడఖ్ యువ ఎంపీ మాట్లాడుతుంటే..!ఢిల్లీ : టాలెంట్ ఉంటే చాలు ప్రోత్సహించడానికి వెనుకడుగు వేయబోరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలా బీజేపీలో ఎంతోమంది యువకులను గుర్తించి మొన్నటి లోక్సభ ఎన్… Read More
14 టీఎంసీల నీరు విడుదల చెయ్యండి, కర్ణాటక సీఎం, తమిళనాడుకు, తాగు నీరు, రైతులకు !బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని హేమావతి జలాశయం నుంచి 14. 53 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హాసన్ జిల్లా … Read More
తెలంగాణ విధాత జయశంకర్ సార్ : కోదండరాంహైదరాబాద్ : జయశంకర్ సార్ అంటే ఓ శక్తి అన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ ఉద్యమాన్ని వెనుకుండి నడిపించిన ధీరుడని కొనియాడారు. ఆయన సారథ… Read More
ఫరూక్ అబ్దుల్లాకు చంద్రబాబు ఓదార్పు లేదేంటి: నాడు టీడీపీ విజయం కోసం మండుటెండల్లో ..!ఫరూక్ అబ్డుల్లా. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. నేషనల్ కాన్ఫిరెన్స్ అధినేత. రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచ లనం సృష్టిస్తున్న జమ్ము కాశ్మీ… Read More
వీడియో: రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాంపై పరుగులు తీసిన ఆటో..కారణం తెలిస్తే షాక్!ముంబై: రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఓ ఆటోరిక్షా పరుగులు తీసిన ఘటన ముంబైలోని విరార్ వెస్ట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. నొప్పులు పడుతున్న ఓ గర్భిణి… Read More
0 comments:
Post a Comment