Monday, April 27, 2020

ఏపీ సర్కార్ పై మావోల ఆగ్రహం .. లేఖతో పాటు ఆడియో టేప్ విడుదల

కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం అని మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది . దేశంలో, రాష్ట్రంలో కరోనా మరణాలకు కేంద్ర సర్కార్ , రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEbjBY

Related Posts:

0 comments:

Post a Comment