కరోనా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని, తెలంగాణలో మళ్లీ విస్తరించేందుకు నిషేధిత మావోయిస్టు పార్టీ కర్యకలాపాలు నిర్వహిస్తోందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గత నాలుగు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మకాం వేయడం కీలకంగా మారింది. నక్సల్స్ కదలికలకు సంబంధించి పోలీసులు పక్కా సమాచారాన్ని రాబట్టారని, ఏ మాత్రం పొరపాటుకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jJi3rA
ఆపరేషన్ ఆడెళ్లు : గ్రేహౌండ్స్ ఉచ్చు! - అందుకే ఆదిలాబాద్లోనే డీజీపీ మకాం? - అడవిలో ఏం జరుగుతోంది??
Related Posts:
కంగనా ఇష్యూలో భారీ ట్విస్ట్: ఆ బిల్డింగ్ శరద్ పవార్దేనన్న నటి - ఎన్సీపీ చీఫ్ ఖండన - పరిహారం?మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య కొనసాగుతోన్న వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారుల… Read More
మార్క్ షీట్ కాదు: తల్లిదండ్రులకు ప్రెస్టిజ్.. విద్యార్థులకు ప్రెజర్గా మారింది: ప్రధాని మోడీన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థుల పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విద్యార్థుల మార్క్ షీట్ అనేది వారి కుటుంబాలకు ప్రెస్టిజ్ షీట్… Read More
State Startup Rankings విడుదల: గుజరాత్ టాప్.. మరి తెలంగాణ ర్యాంకు ఎంతంటే..?కరోనావైరస్ నేపథ్యంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను ట్రాక్పై పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కృషిచేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను మ… Read More
2 కిలోమీటర్లు నడిచి, చేలో మంచె పైకెక్కి.. ఆన్ లైన్ క్లాసులు వింటున్న విద్యార్థినికి అండగా..కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు విద్యా బోధన కొనసాగించాలని నిర… Read More
కేంద్ర మంత్రి సరేశ్ కు కరోనా - ఇంకో మూడు రోజుల్లో పార్లమెంట్ భేటీ అనగా..మరో మూడు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానుండగా.. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అంగడి సురేశ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. సభకు… Read More
0 comments:
Post a Comment