మావోయిస్టు ప్రభావిత బస్తర్ డివిజన్ లో మరోసారి నెత్తురు పారింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని, తమ కదలికలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే నెపంతో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. అందులో నలుగురిని అతి దారుణంగా గొంతుకోసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jRVDVa
25 మంది కిడ్నాప్: పీకలు కోసేశారు - నలుగురి హతం - ఐదుగురి విడుదల - మావోయస్టుల ఘాతుకం
Related Posts:
ఏపీలో కరోనా: జగన్ సర్కారు సక్సెస్ - పెరిగిన రికవరీలు - కొత్తగా 3,746 కేసులు -10 రోజుల స్పెషల్ డ్రైవ్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను, మరణాలను తగ్గించటంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఇప… Read More
వరద బాధితులను కన్నెత్తయినా చూడలేదు.. మరి దుబ్బాకలో ప్రచారానికి వెళ్తారా.. కేసీఆర్ మదిలో ఏముంది..సవాలక్ష ప్రశ్నలకు ఒకే ఒక్క గెలుపుతో సమాధానం చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. కరోనా కాలంలో కనిపించకుండా పోయారన్న విమర్శలు,ఎల్ఆర్ఎ… Read More
ఇది కల్వకుంట్ల అజ్ఞానమా... ధనదాహమా? సాక్ష్యాలతో విరుచుకుపడిన రేవంత్ రెడ్డికల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్రమాదం జరగడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వ నిర్వాకంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రతిపక… Read More
ఏపీలో మరింత కఠినంగా మోటార్ వాహనాల నిబంధనలు, ఉల్లంఘిస్తే ఫైన్ బాదుడే..బాదుడు..పండుగవేళ వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝులిపించింది. జరిమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మ… Read More
మూసీ నదికి సర్కార్ శాంతి పూజలు - 1908నాటి నిజాం తరహాలో - 10 రోజుల్లో 101 చెరువులకు గండ్లుహైదరాబాద్ నగరం, చుట్టుపక్కల రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు దంచికొడంతో మూసీ నదికి భయానక స్థాయిలో వరద పోటెత్తడం, పరివాహక ప్రాంతాలన్నీ నీట… Read More
0 comments:
Post a Comment