మావోయిస్టు ప్రభావిత బస్తర్ డివిజన్ లో మరోసారి నెత్తురు పారింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని, తమ కదలికలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే నెపంతో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. అందులో నలుగురిని అతి దారుణంగా గొంతుకోసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jRVDVa
25 మంది కిడ్నాప్: పీకలు కోసేశారు - నలుగురి హతం - ఐదుగురి విడుదల - మావోయస్టుల ఘాతుకం
Related Posts:
కేసీఆర్కు మరో షాక్: ‘వెలమ’ అస్త్రం -బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు -సొంతకులంలో కలకలంఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతకర్తల జన్మస్థానమైన మహారాష్ట్రతో సుదీర్ఘమైన సరిహద్దులు పంచుకుంటున్నా.. ఉత్తర తెలంగాణలో తొలి నుంచీ కాషాయ అనుకూలత ఉన్నా.. రాష్ట… Read More
Khiladi wife: బెడ్ రూమ్ లో భర్త ఫ్రెండ్, సత్యా స్కెచ్, రసిక సామ్రాజ్యం, భర్త బలి, అర్దరాత్రి నాటకాలు !చెన్నై/ హోసూరు/ బెంగళూరు: ప్రియుడి వ్యామోహంలో కట్టుకున్న భర్త భార్యకు చేదు అయ్యాడు. 18 నెలల క్రితం ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేస్తున్న భా… Read More
ఏపీలో కొత్తగా 500కుపైగా కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, విజయనగరంలో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఏపీలో గత 24 గంటల్లో ఐదు వందలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోద… Read More
ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ -జగన్పై ‘క్రిస్మస్’ బాంబు -జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు -పవన్కు షాక్ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుస దాడులు, క్రైస్తవ పాస్టర్లకు భృతి అంశాల్లో అధికార వైసీపీని విమర్శిస్తోన్న బీజేపీ.. తాజాగా 'పోలీస్ స్టేషన్ లో క్రిస్మ… Read More
బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ -హోమ్ ఐసోలేషన్లో కీలక నేతలు - బెంగాల్ పర్యటనలో?దేశంలో కరోనా కేసులు తగ్గముఖం పట్టినా.. ఇప్పటికీ పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వైరస్ బారినపడుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ… Read More
0 comments:
Post a Comment