అమరావతిఫ తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెలుపల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదం సహజంగా సంభవించలేదని అంటున్నారు. దీనిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jPnDsh
జగన్ సర్కార్కు సోము డెడ్లైన్: అంతర్వేది ఘటన వెనుక కుట్ర: దోషులను వదలొద్దు
Related Posts:
2018-2020... ఆ డేటా అత్యంత కీలకం... భారత్లో కరోనా ఎఫెక్ట్ వాస్తవాలు తెలియాలంటే...దేశంలో ప్రతీరోజూ లక్షల్లో కోవిడ్ 19 కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకూ 18 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవగా 38,201 మంది కరోనాతో మ… Read More
BCG వ్యాక్సిన్తో కరోనాకు చెక్ పెట్టొచ్చా..? పరిశోధనలు ఏం తేల్చాయి..?ముంబై: కరోనావైరస్కు విరుగుడు బీసీజీ వ్యాక్సినేనా..? ప్రపంచం మొత్తం కరోనావైరస్కు వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా బీసీజీ వ్యాక్సిన్తో కరో… Read More
టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా - చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్- పవన్ కన్ఫ్జూజన్ మాస్టర్..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఓవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై రోజుకో సవాలుతో ఒత్తిడి పెంచుతోంది.… Read More
ఆ రెస్టారెంట్ సాంబార్లో బల్లి... షాక్ తిన్న కస్టమర్... వీడియో వైరల్...ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్ శరవణ భవన్లో భోజనం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. రెస్టారెంట్ సిబ్బంది వడ్డించిన సాంబార్లో చనిపోయ… Read More
పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర - బీజేపీ వెన్నుపోటు, పవన్ నాయకత్వం - పద్మశ్రీ సంచలనంఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కార్యానిర్వాహక యంత్రాంగాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించే క… Read More
0 comments:
Post a Comment