అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారా? ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ వైపు మరోసారి స్నేహహస్తాన్ని చాపే ప్రయత్నం చేస్తున్నారా? అంటే- అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. చంద్రబాబు వైఖరి కూడా దీన్ని బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకు ఒకట్రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bxp2AV
మోడీ బొమ్మలతో చంద్రబాబు ట్వీట్లు: కొత్త అర్థాలు: ఆ ఘనత తమదేనంటూ: 2024 నాటికి బీజేపీతో
Related Posts:
టీడీపీ-వైఎస్ఆర్సీపీ ఘర్షణలు: ఏలూరులో టీడీపీ అభ్యర్థి బుజ్జి గన్ మెన్ల దౌర్జన్యం?కడప/ఏలూరు: రాష్ట్రంలో పోలింగ్ మొదలైన రెండు గంటల వ్యవధిలనే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కా… Read More
ఇవియం ల పై ఆందోళన వద్దు : 362 ఇవియం లతోనే సాంకేతిక సమస్యలు : సీఈవో ద్వివేదీఏపిలో ఎన్నికల నిర్వహణ లో ఇవియం లు పని చేయటం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీని పై రాజ కీయ పార్టీలు ఇసి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున… Read More
ఓటింగ్ ను బహిష్కరించిన బంధంపల్లి గ్రామస్తులు .. ఎందుకంటేదేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలి… Read More
ఉత్తర్ ప్రదేశ్లో తొలి పరీక్ష ఎదుర్కోనున్న అఖిలేష్ మాయావతి...ప్రజలు ఎవరివైపు..?బీజేపీ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన ఇద్దరు బద్ద శత్రువులు అఖిలేష్ యాదవ్ మాయావతిలు తొలి విడత ఎన్నికల సందర్భంగా తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో… Read More
సంచలన ఆరోపేణ చేసిన చంద్రబాబు. ఓట్లు టీడీపీకి వేస్తే వైసీపీకి వెళ్తున్నాయిటిడిపి అధినేత పోలింగ్ నిర్వహణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 శాతం ఇవియం లు పని చేయక పోవటం వలన దాదాపు మూడు గంటల సమయం వృధా అయిందని చంద్… Read More
0 comments:
Post a Comment