Tuesday, April 7, 2020

కరోనా : పాక్‌లో పరిస్థితి ఆగామాగం.. 60 మంది వైద్యులను లోపలేసిన ప్రభుత్వం

ప్రపంచమంతా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆయుధాలు లేని యుద్దం చేస్తోంది. ప్రాణాలకు తెగించి లక్షలాది మంది డాక్టర్లు ప్రత్యక్ష యుద్దంలో పాల్గొంటున్నారు. ఇలాంటి తరుణంలో డాక్టర్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటే.. అది మానవాళికి తీవ్ర ముప్పుగా పరిణమిల్లుతుంది. కాబట్టి వైరస్‌తో యుద్దం చేస్తున్న వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aMp46O

Related Posts:

0 comments:

Post a Comment