భోపాల్: జైలు జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా- ఆమె అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆమెపై 72 గంటల పాటు నిషేధాన్ని విధించింది. ఈ 72 గంటల పాటు ప్రగ్యా సింగ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GVeYnI
సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?
Related Posts:
మతుంగ బిగ్ బజార్లో ఫైర్ యాక్సిడెంట్ : తప్పిన ప్రాణనష్టంముంబై : ఆర్థిక రాజధాని ముంబై మతుంగలోని షాపింగ్ మాల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు బిగ్ బజార్ స్టోర్ గ్రౌండ్ ప్లోర్ లో మంటలు చెలరేగాయ… Read More
12 గంటలకు పెద్దమ్మ గుడికి రా.. గ్లోబరీనా తెలీదని అమ్మవారిపై ప్రమాణం చెయ్ ... కేటీఆర్ కు వీహెచ్ సవాల్తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాలు ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి. … Read More
జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయండి, సీఎం ఆలస్యంగా స్పందించడం దారుణం : ఇంటర్ బోర్డు అవకతవకలపై కేఏ పాల్హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైనశైలిలో స్పందించారు. 20కి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నాక… Read More
ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు...ఒడిశా తీరం వైపు కదలనున్న 'ఫొని'పెను తూఫానుగా మారిన ఫొని ముప్పు ఉత్తరాంధ్రకు తప్పింది. ఒడిశా తీరంవైపు కదులుతున్న ఫొని అక్కడే తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మే 4న … Read More
ఇంటర్ ఫలితాల రగడ ...విద్యార్థులవి ఆత్మహత్యలు కావు .. ప్రభుత్వ హత్యలు - పొన్నం ప్రభాకర్తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడె… Read More
0 comments:
Post a Comment