భోపాల్: జైలు జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా- ఆమె అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆమెపై 72 గంటల పాటు నిషేధాన్ని విధించింది. ఈ 72 గంటల పాటు ప్రగ్యా సింగ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GVeYnI
సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?
Related Posts:
తృణమూల్ కు ఎమ్మెల్యేల షాక్ ..! బేజారైపోతున్న దీదీ..!!హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్లో కమలం వికసించడంతో తృణ… Read More
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్… Read More
ఏపీ అడ్వకేట్ జనరల్గా సుబ్రమణ్యం శ్రీరాం: అదనపు ఏజీగా సుధాకర్ రెడ్డి: ఈ ఇద్దరే ఎందుకంటే..!ఏపీ నూతన మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ కీలక పదవుల్లో సమర్ధులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వాన… Read More
వీడియో గేమ్స్ ఆడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. అది టైమ్ పాస్ కాదట, రోగమట..!హైదరాబాద్ : అరచేతిలో ప్రపంచం వాలిపోయిన రోజులివి. స్మార్ట్ఫోన్తో ఏ సమాచారమైనా ఇంట్లో కూర్చుండి తెలుసుకునే సౌకర్యం వచ్చింది. అయితే అదే స్మార్ట్ఫోన్ క… Read More
టెక్నాలజీ కొంప ముంచిందా? నేల విడిచి సాము చేశామా ?ఆత్మ విమర్శ అవసరం అన్న టీడీపీ నేతఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై పార్టీ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యత … Read More
0 comments:
Post a Comment