Thursday, May 2, 2019

రైలు తోనే గేమ్స్.... సెల్ఫీ తీసుకుంటు ముగ్గురు యువకుల మృతి

హర్యాణలో లోని ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ పై సెల్పీలు దిగుతూ మృత్యువాత పడ్డారు. రైలు వస్తున్న సమయంలో ఫోటోలు తీసకుంటుండగా దగ్గరి వచ్చిన నేపథ్యంలోనే మరో ట్రాక్ పై దూకారు.అయితే రెండో ట్రాక్ పై కూడ రైలు రావడాన్ని గమనించని యువకులు ప్రాణాలు కోల్పోయారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LhvPW0

Related Posts:

0 comments:

Post a Comment