Thursday, May 2, 2019

ఏకగ్రీవంలో 10 లక్షలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. త్రిసభ్య కమిటీ విచారణ

నాగర్‌కర్నూల్‌ : పరిషత్ ఎన్నికల ఏకగ్రీవం టీఆర్ఎస్ కు తలనొప్పులు తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత ఎన్నికల్లో 28 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నా.. ఒక్కచోట మాత్రం వివాదస్పదమైంది. టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి తనకు 10 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ఆరోపణలు చర్చానీయాంశంగా మారాయి. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో గులాబీ నేతలను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VER5c7

0 comments:

Post a Comment