నాగర్కర్నూల్ : పరిషత్ ఎన్నికల ఏకగ్రీవం టీఆర్ఎస్ కు తలనొప్పులు తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత ఎన్నికల్లో 28 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నా.. ఒక్కచోట మాత్రం వివాదస్పదమైంది. టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి తనకు 10 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ఆరోపణలు చర్చానీయాంశంగా మారాయి. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో గులాబీ నేతలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VER5c7
ఏకగ్రీవంలో 10 లక్షలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. త్రిసభ్య కమిటీ విచారణ
Related Posts:
కేటీఆర్-కేసీఆర్ తర్వాత జనసేనానిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన గవర్నర్, పవన్ ఏం చెప్పారంటే?హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్లో శనివారం తేనీటి విందు (ఎట్ హోమ్) ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకు… Read More
రిపబ్లిక్ డే పరేడ్లో మహిళల సత్తా.. పురుషుల సైనిక దళానికి హైదరాబాదీ నాయకత్వంన్యూఢిల్లీ : ఆడవాళ్లంటే వంటింటికి పరిమితం అనేది ఒకప్పటి మాట. ఆడవాళ్లు తలచుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారనేది నేటి మాట. మారుతున్న కాలంలో మహిళలు దూసుకెళ… Read More
'జగన్, కేఏ పాల్.. ప్రతి వ్యక్తీ సీఎం కావాలనుకంటున్నారు, వైసీపీ చీఫ్ను ఎలా చేస్తారు'అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద రావు శనివారం వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప … Read More
మోడీ అభిమానులు, వ్యతిరేకుల ట్విట్టర్ యుద్ధం: టాప్ ట్రెండింగ్లో ఇవేచెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు పునాదిరాయి వేసేందుకు … Read More
ప్రియాంకగాంధీ పదవీబాధ్యతలు, కుంభమేళాకు లింక్..! ఆ తర్వాత రాష్ట్రాల పర్యటన..!ఢిల్లీ : లోక్సభ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఢిల్లీ పీఠంపై కన్నేసిన హైకమాండ్.. ఆ మేరకు కసరత్తు చేస్తోంది. అనూహ్యంగా ప్రియ… Read More
0 comments:
Post a Comment