ఏపీలో కరోనా లాక్ డౌన్ సమయంలో రాజకీయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి రోజుకూ రకంగా సవాళ్లు విసురుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఇవాళ మరో కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే టీడీపీ ఎమ్మెల్యే విసిరిన సవాల్ పై మాత్రం సర్వత్రా చర్చ జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aSbpLF
ఏపీ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే ఆఫర్- ఒప్పుకుంటే 24 గంటల్లో విజయవాడ శానిటైజేషన్..
Related Posts:
బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల … Read More
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్యతెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించింది. రైతులకు పెట్టుబడి కోసం ,పెట్టుబడి స… Read More
పబ్జీ ఆడుతూ అదృశ్యమైన బాలుడు ..పబ్జీ ఎఫెక్ట్ అంటున్న తల్లిదండ్రులుచాలా పాపులర్ అయిన ఆన్లైన్ గేమ్ పబ్జీ గేమ్ కు సంబంధించి రోజుకో ఘటన జరుగుతోంది. మొన్నటికి మొన్న ఒక అతను పబ్జీ ఆడుతూ మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగితే,… Read More
కమలం గూటికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. డీకే అరుణకు బీజేపీ తీర్థంఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఖాళీ అవుతోంది. నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై గె… Read More
వైసీపీకి కొత్త టెన్షన్... పోలీస్ మాధవ్ పోటీకి టెక్నికల్ సమస్యలుటిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పై మీసం మెలేసీ హీరోగా నిలిచిన గోరంట్ల మాధవ్ వైసిపి అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఆ యన హిందూపూర్ నుండి ఎంపి అభ్యర్దిగ… Read More
0 comments:
Post a Comment