కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో బాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పాజిటివ్ పేషెంట్లను గుర్తించడంతో పాటు.. పాజిటివ్ పేషెంట్లకు దూరంగా ఉండేలా సామాన్య జనాన్ని అప్రమత్తం చేయడంలో ఈ యాప్ పనిచేస్తుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో మొబైల్ నంబర్,పేరు,వయసు,జెండర్ ఇతరత్రా వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫోన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aSbqzd
Tuesday, April 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment