ఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో విజయ దుందుభి మోగించిన బీజేపీ ఈసారి ఆ స్థాయిలో ప్రభావం చూపదని ఢిల్లీ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈసారి మోడీ ఛరిష్మా పనిచేయదని చెప్పింది. ఫిబ్రవరిలో ఎస్పీ- బీఎస్పీ కూటమి ప్రకటన అనంతరం బీజేపీ పాపులారిటీ తగ్గిందని స్పష్టం చేసింది. మెజార్టీ ఓటర్లు ప్రాంతీయ పార్టీల కూటమికే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PI8Kdq
Thursday, May 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment