చైనాలో కంట్రోల్ లోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తుంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది . ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు నమోదు కావటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలో మొన్న ఒక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WeBsrQ
కరోనా ఎఫెక్ట్ : కేంద్రం ఆదేశాలతో తెలంగాణా రాజ్ భవన్ కీలక నిర్ణయం
Related Posts:
అమెరికాలో సీఎం జగన్కు భారీ రుణం: లక్ష కోట్ల వరకు ఛాన్స్ : ఢిల్లీ నేతల సర్ ప్రైజ్..!ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి గత వారం కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర పెద్దలను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిశారు. ఈ సం… Read More
కారులో భర్త, మరో మహిళ: అఫైర్ ఉందని భార్య నడిరోడ్డుపై రచ్చ రచ్చ (వీడియో)దేశ వాణిజ్య రాజధాని ముంబై పెడెర్ రోడ్డులో ఓ వివాహిత హల్ చల్ చేశారు. నడిరోడ్డుపై తన భర్త రెంజ్ రోవర్ కారు ఆపారు. కారు ఛేజ్ చేసి మరీ హంగామా చేశారు. అయిత… Read More
రాజస్తాన్ సంక్షోభం : సచిన్ పైలట్ క్యాంప్ ఇన్సైడ్స్ ఇవే... ఉత్కంఠ రేపుతున్న రాజకీయం..నెల రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల సమయంలో రాజస్తాన్లో కనిపించిన క్యాంపు రాజకీయాలు మరోసారి తెర పైకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో జ్యోతిరాధిత్య సింధియా తరహాలో… Read More
కేరళ గోల్డ్ స్కాంలో కీలక పురోగతి: స్వప్నా సురేష్పై కఠిన చట్టాలను ప్రయోగించిన ఎన్ఐఏతిరువనంతపురం: కేరళలో రాజకీయ దుమారానికి దారి తీసిన కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో నిందితుల… Read More
మరోసారి ఓరుగల్లు వస్తా, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: నిజామాబాద్ ఎంపీ అర్వింద్వరంగల్లో చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. కేసీఆర్, ఇతర నేతలపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, త్వరలోనే వర… Read More
0 comments:
Post a Comment