Saturday, March 14, 2020

coronavirus ఎఫెక్ట్: మోడీ ప్రతిపాదనకు పాక్ ఓకే, స్వాగతించిన సార్క్ దేశాలు

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ విషయంలో దాయాది దేశం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్నీ రూపొందించాలని ప్రధాని మోడీ ప్రతిపాదించారు. దీనికి పాకిస్థాన్ మద్దతు పలికింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d0VL1I

Related Posts:

0 comments:

Post a Comment