న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ విషయంలో దాయాది దేశం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్నీ రూపొందించాలని ప్రధాని మోడీ ప్రతిపాదించారు. దీనికి పాకిస్థాన్ మద్దతు పలికింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d0VL1I
coronavirus ఎఫెక్ట్: మోడీ ప్రతిపాదనకు పాక్ ఓకే, స్వాగతించిన సార్క్ దేశాలు
Related Posts:
భారత్ రికార్డులు బద్దలు కొడుతూ పైపైకి కేసులు,మరణాలు..తాజాగా 4,14,188 కరోనా కేసులు,3,915 మరణాలుభారత దేశంలో కరోనా కంట్రోల్లో లేదు. మహమ్మారి విజృంభణ అప్పుడే ఆగేలా కనిపించటంలేదు. కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. నిత్యం లక్షలాది సంఖ్… Read More
CM wife:కన్నీళ్లు పెట్టుకున్న దుర్గా స్టాలిన్, 25 ఏళ్ల నాటి స్టోరీ రిపీట్, ఇద్దరూ ఇద్దరే,శుక్రవారం స్టాలిన్ కుచెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా MK Stalin ప్రమాణస్వీకారం చేశారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను అనే మాట వినపడగానే ఆయన భార్య దుర్గా స్టాలిన్ కన్… Read More
ఘోర ప్రమాదం: సీఐ దంపతులు మృతి -లారీని ఢీకొట్టిన కారు -డ్రైవింగ్ సీటులో భార్య, కొడుకు సేఫ్హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుసుకుంది. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని స్విఫ్ట్ కారు ఢీకొట్టింది… Read More
90 అడుగుల బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు.. మృత్యుంజయుడయ్యాడుజైపూర్: బోరుబావులను నరకలోకానికి ముఖద్వారంగా భావిస్తుంటారు. అందులో పడ్డ పిల్లల సురక్షితంగా తిరిగొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్కసారి బోరుబావిలో పడితే… Read More
సిగ్గుండాలి..వెళ్లి పడుకో: బీజేపీనేత విష్ణు వర్ధన్ రెడ్డి దావూద్ ఇబ్రహీం వ్యాఖ్యలకు హీరో సిద్దార్థ్ కౌంటర్ఇటీవల కాలంలో హీరో సిద్దార్థ్ బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన ఫోన్ నెంబరు లీక్ చేశారని తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరి… Read More
0 comments:
Post a Comment