నెల రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల సమయంలో రాజస్తాన్లో కనిపించిన క్యాంపు రాజకీయాలు మరోసారి తెర పైకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో జ్యోతిరాధిత్య సింధియా తరహాలో రాజస్తాన్లో యువ నాయకుడు సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై ధిక్కారం వినిపిస్తున్నాడు. ఇప్పటికైతే ఆయన కాంగ్రెస్ కాంపౌండ్లోనే ఉన్నప్పటికీ... తన డిమాండ్ల విషయంలో మొండిపట్టు పడుతుండటంతో.. మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zmhw7E
రాజస్తాన్ సంక్షోభం : సచిన్ పైలట్ క్యాంప్ ఇన్సైడ్స్ ఇవే... ఉత్కంఠ రేపుతున్న రాజకీయం..
Related Posts:
కాంగ్రెస్ మునిగిపోయే పడవ .. 2సీట్లతోనే రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్.. ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లికాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉ… Read More
మోడీ చౌకీదార్ గా పనికిరాడు.. కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రాలు పెట్టాడు .. రేణుకా చౌదరి ఫైర్తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా ఖమ్మం లోకసభ స్థానం నుండి ఇద్దరు హేమాహేమీల… Read More
మిగిలింది మరో 13 రోజులే : ఏడాది ముందు విడిపోయినట్టు చంద్రబాబు, పార్ట్నర్ పవన్ బిల్డప్హైదరాబాద్ : మరో 13 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులన… Read More
సీఎం కేసీఆర్ చొరవ.. నడిచొచ్చిన పట్టా, చెక్కు.. రైతు కుటుంబంలో ఆనందంమంచిర్యాల : రైతు కుటుంబాన్ని వేధిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడింది. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగడంతో గంటల వ్యవధిలో బాధితులకు న్యాయం జరిగింది. సోషల్… Read More
అక్కా, వదిన అంది.. నమ్మకంగా ఉంది.. లక్షలు దోచి పరారైందిహైదరాబాద్ : నమ్మకంగా ఉంది. చుట్టుపక్కలవారిని అక్కా, వదినా అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆ పిలుపు కొంప ముంచుతుందని వారు గ్రహించలేకపోయారు. మొత్తానికి ఆమె … Read More
0 comments:
Post a Comment