Monday, July 13, 2020

రాజస్తాన్ సంక్షోభం : సచిన్ పైలట్ క్యాంప్‌ ఇన్‌సైడ్స్ ఇవే... ఉత్కంఠ రేపుతున్న రాజకీయం..

నెల రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల సమయంలో రాజస్తాన్‌లో కనిపించిన క్యాంపు రాజకీయాలు మరోసారి తెర పైకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింధియా తరహాలో రాజస్తాన్‌లో యువ నాయకుడు సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై ధిక్కారం వినిపిస్తున్నాడు. ఇప్పటికైతే ఆయన కాంగ్రెస్ కాంపౌండ్‌లోనే ఉన్నప్పటికీ... తన డిమాండ్ల విషయంలో మొండిపట్టు పడుతుండటంతో.. మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zmhw7E

Related Posts:

0 comments:

Post a Comment