ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి గత వారం కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర పెద్దలను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు. అయితే దీనితో పాటు మరో ముఖ్య అంశం కూడా కేంద్రం పెద్దల వద్ద చర్చించినట్లు సమాచారం. అసలే ఆర్థిక ఊబిలో చిక్కుకున్న ఏపీని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OkxoB9
అమెరికాలో సీఎం జగన్కు భారీ రుణం: లక్ష కోట్ల వరకు ఛాన్స్ : ఢిల్లీ నేతల సర్ ప్రైజ్..!
Related Posts:
నమస్తే నేను ప్రియాంకా గాంధీ మాట్లాడుతున్నాను: ఆడియో ద్వారా కార్యకర్తలకు సందేశంమరో మూడునెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్కు పదునైన అస్త్రంగా ప్రియాంకాగాంధీని చూస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఓ గేమ్ఛేంజ… Read More
నమ్మండి ప్లీజ్..రెండేళ్లలో మోడీ సర్కార్ 3,79,000 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందటన్యూఢిల్లీ: అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తుంటాయి. అలవికాని భరోసాలను జనం మీద గుమ్మరిస్తుంటాయి. గంపగుత్తగా వచ్చి పడే వాగ్… Read More
ప్రియాంకా ఎఫెక్ట్: పొత్తులపై పునరాలోచనలో పడ్డ ఎస్పీ బీఎస్పీ..కాంగ్రెస్ను చేర్చుకుంటారా..?లక్నో: కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం జరగగానే ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్… Read More
లోక్ సభ కు ఆ రెండు స్థానాలనుండే టీడిపి పోటీ..! గెలుస్తామంటున్న తెలుగు తమ్ముళ్లు..!!తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సై అంటోంది. కాని గెలిచే సీట్లలో మాత్రమే అభ్యర్థులను పోటీలో ఉంచాలని ఆ పార్టీ ముఖ్య… Read More
నాడు శివసేన, నేడు శ్రీరామ సేన, బీజేపీకి సవాల్, మోడీ పాలన, లోక్ సభ ఎన్నికల పోటీ, ముతాలిక్!ఉడిపి (కర్ణాటక): ప్రముఖ హిందూ సంస్థ, పబ్ ల మీద దాడులు చేశారని దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ రాజకీయాల నుంచి తప… Read More
0 comments:
Post a Comment