తిరువనంతపురం: కేరళలో రాజకీయ దుమారానికి దారి తీసిన కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు.. కీలక చట్టం కింద కేసు నమోదు చేశారు. అవాంఛనీయ సంఘటనల నిరోధక చట్టం కింద వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fs1dvv
కేరళ గోల్డ్ స్కాంలో కీలక పురోగతి: స్వప్నా సురేష్పై కఠిన చట్టాలను ప్రయోగించిన ఎన్ఐఏ
Related Posts:
రేవంత్ పై జగ్గారెడ్డి అసంతృప్తి : వారిని కలుపుకుపోవాల్సిందే : కేసీఆర్ పాలనపై ఛార్జ్ షీట్..!!తెలంగాణలో పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ కు సొంత పార్టీలోని కొందరు నేతలు అసమ్మతిగా మారారు. కేంద్ర నాయకత్వం వద్దకు వారి వ్యవహార శైలిని ఇప్పటికే రేవంత్ … Read More
పండగపై నిషేధం ఎఫెక్ట్: కంట్రోల్లో కరోనా: 30 వేల కంటే దిగువకు కొత్త కేసులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. చాలాకాలం తరువాత 30 … Read More
సండే-ఫన్ డే @ ట్యాంక్ బండ్ : లేజర్ షో-స్టాల్స్-ఫుడ్ ట్రక్స్ రెడీ : రూ. 27 కోట్లతో మార్చేసారు..!!కరోనా తగ్గుముఖం పట్టింది. దాదాపు ఏడాదిన్నార కాలంగా ఇంటికే పరిమితమైన కుటుంబాలు ఆహ్లాదకరమైన ప్రదేశానికి.లేదా పార్కులకు వెళ్లాలనే ఆలోచనలతో ఉన్నారు. హైదరా… Read More
తెలుగు రాష్ట్రాల నీటి జగడం-రంగంలోకి కేంద్రం : ఢిల్లీకి పిలుపు-ఎవరి వాదన వారిదే..!!రెండు రాష్ట్రాల నీటి వివాదాల పరిష్కారంలో భాగంగా..కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో రెండు రాష్ట్రాలు సవరణలు సూచించాయి. తమ ప్రత… Read More
వాయుగుండంగా అల్పపీడనం: ఉత్తరాంధ్రకు బిగ్ అలర్ట్విశాఖపట్నం: అల్పపీడన ద్రోణం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకూ ఓ మోస్తరు మొదలుకుని అతి భారీ వర్షాలు పడ… Read More
0 comments:
Post a Comment