ఏపీలో స్ధానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం కాకరేపుతోంది. అయితే ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకుంటారని సీఎం జగన్ తన నిఘా వ్యవస్దల ద్వారా ఎందుకు పసిగట్టలేకపోయారన్న చర్చ సాగుతోంది. గతంలో ఏపీపీఎస్సీ, మండలి ఛైర్మన్ల వ్యవహారంలోనూ వారి చర్యలను పసిగట్టడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకోక తప్పలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38W9kfU
జగన్ వారిని ఎందుకు తక్కువ అంచనా వేసినట్లు ? ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ...!
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సర్వేపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా రంజైన రాజకీయాలకు చిరునామా సర్వేపల్లి. ఈ నియోజకవర్గం లో జిల్లా సీనియర్ రాజకీయ నేతలైన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి..ఆదాల ప్ర… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సుళ్లూరు పేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో జరిగిన నియోజకవర్గ పునర్విభజన తరువాత సైతం ఈ నియోజకవర్గం ఎస్సీ కేటగిరీలోనే కొనసాగుతోంది. సత్య వేడు, వెంకటగిరి లోని కొన్ని మండలా… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఉదయగిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజవర్గ పునర్విభజన లో భాగంగా.. కావలి -ఆత్మకూరు మండలాల్లో ఉండే 20 గ్రామాలు..వింజమూరు, కొండా పురం, జలదంకి, కలిగిరి మండలాలు ఉదయగిరి… Read More
డ్వాక్రా మహిళల రుణాల మాఫీ: యూనివర్సల్ హెల్త్ కార్డులు: జీవిత భీమా : జగన్ మేనిఫెస్టో..!వైసిపి అధినేత జగన్ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసారు. నవరత్నాల తో పాటుగా పాదయాత్ర సమయం లో ఇచ్చిన హామీలకు ప్రాధాన్యత ఇచ్చారు. డ్వాక్రా… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గూడూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో నియెజకవర్గాల పునర్విభజన లో భాగంగా గూడూరు నియోజకవర్గంలో కోట మండలం..చిట్టమూరు మండలం రెండూ గూడూరు నియోజకవర్గంలో చేరాయి. ఎస్సీ నియో… Read More
0 comments:
Post a Comment