Monday, March 16, 2020

జగన్ వారిని ఎందుకు తక్కువ అంచనా వేసినట్లు ? ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ...!

ఏపీలో స్ధానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం కాకరేపుతోంది. అయితే ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకుంటారని సీఎం జగన్ తన నిఘా వ్యవస్దల ద్వారా ఎందుకు పసిగట్టలేకపోయారన్న చర్చ సాగుతోంది. గతంలో ఏపీపీఎస్సీ, మండలి ఛైర్మన్ల వ్యవహారంలోనూ వారి చర్యలను పసిగట్టడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకోక తప్పలేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38W9kfU

Related Posts:

0 comments:

Post a Comment