న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులు, అమ్మకాలు, కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజధానిలో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో పెట్టుబడులు తరలిపోతున్నాయని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రూ. 25వేల కోట్ల సోలార్ పార్కు ఏర్పాటుకు సింగపూర్, అబుదాబి ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోబోతున్నామని ఎంపీ మిథున్ తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ShKxww
రాజధాని భూములపై సీబీఐ విచారణ: లోక్సభలో వైసీపీ ఎంపీ, కేంద్రమంత్రికి విజయసాయి కృతజ్ఞతలు
Related Posts:
తొలి కరోనా టీకా ఈటల రాజేందర్కే.. ఈ నెల మూడో వారం నుంచి వ్యాక్సినేషన్..కరోనా వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. తొలుత ఎంపిక చేసిన వారికి మాత్రమే టీకా ఇస్తారు. ఇప్పటికే రాష్ట్రాలు/ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాల్లో డ్రై… Read More
2021లో టాలీవుడ్కు తొలి విషాదం -సినీ రచయిత వెన్నెలకంటి ఇకలేరుకొత్త ఏడాదిలోనూ సినీ రంగాన్ని విషాదం వెంటాడుతోంది. ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైల… Read More
బాలకార్మికుడి నుంచి బాహుబలిగా -పేదరికం ఎదుగుదలకు అడ్డుకాదు -ఐఆర్ఎస్ అధికారి సురేశ్ సక్సెస్ స్టోరీబాహుబలి అంటే బలమైన భుజాలు కలవాడని అర్థం. పూట గడవటమే కష్టంగా ఉండే పేదలు.. రెక్కలు ముక్కలు చేసుకోవడం తప్ప బలప్రదర్శనంటూ చేయలేరు. అయితే, తక్కువ సత్తువున్… Read More
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం: ప్రయాణికులకు ఇబ్బందులుహైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరోసారి కొద్ది సమయంపాటు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్-… Read More
రాజీనామా చేయకుండానే బీజేపీలోకి టీఎంసీ ఎంపీ: సభ్యత్వం రద్దు చేయాలంటూ స్పీకర్కు లేఖకోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన ఎంపీ సునీల్ కుమార్ మండల్ ఇటీవల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎంపీ… Read More
0 comments:
Post a Comment