Tuesday, February 4, 2020

బస్తీ మే సవాల్: 24 గంటల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించండి: అరవింద్ కేజ్రీవాల్

మరో నాలుగురోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోండగా మాటలయుద్దం తీవ్ర స్థాయికి చేరింది. మంగళవారం తన మేనిఫెస్టోను ప్రకటించిన కేజ్రీవాల్.. బీజేపీపై విమర్శలకు మరింత పదునుపెట్టారు. సీఎం అభ్యర్థిని ప్రకటించని బీజేపీ.. కబుర్లు చెప్తుందని విమర్శించారు. దమ్ముంటే బుధవారం లోగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37W5NON

Related Posts:

0 comments:

Post a Comment