నిజామాబాద్ రైతుల కల కేంద్రం నెరవేర్చిందని చెప్తుంది. చాలా కాలంగా నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఎన్నికలలో సైతం పోటీ చేసి పసుపు రైతులు తమ డిమాండ్ ను కేంద్రానికి తెలియజేశారు. ఇక ఈ నేపధ్యంలోనే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పైసెస్ బోర్డు డివిజన్ కార్యాలయాన్ని రీజనల్ హోదా కార్యాలయంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bbwTnl
పసుపు రైతులకు గుడ్ న్యూస్: పసుపుతో సహా సుగంధద్రవ్యాలకు నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ ప్రాంతీయ బోర్డు
Related Posts:
మరికాసేపట్లో ఏపీ టెన్త్ రిజల్ట్స్అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చే… Read More
సజావుగా సాగుతున్న చివరి దశ పరిషత్ పోలింగ్..తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. 27 జిల్లాల్లోని 9,494 పోలింగ్ బూత్లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున… Read More
వైసీపీ నేతలకు 21న విజయవాడ రావాలని ఆదేశించిన జగన్ .. ఎందుకంటేవైసీపీ అధినేత జగన్ అమరావతి కేంద్రంగా తమ పార్టీ కార్యాకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక నుండి అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించ… Read More
గాల్లో..ఎదురెదురుగా ఢీ కొట్టుకున్న తేలికపాటి విమానాలున్యూయార్క్: పర్యాటకులను తీసుకెళ్తున్న రెండు తేలికపాటి విమానాలు గాల్లోనే ఢీ కొట్టుకున్న ఘటన అలస్కాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మ… Read More
చంద్రబాబుకు హోం గార్డుల ఉసురు తగులుతుంది .. విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలుట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు ను వదిలేలా లేరు. వదల బొమ్మాలీ వదల అంటూ రోజూ చంద్రబాబుపై ట్వీట్ల దాడికి దిగ… Read More
0 comments:
Post a Comment