నిజామాబాద్ రైతుల కల కేంద్రం నెరవేర్చిందని చెప్తుంది. చాలా కాలంగా నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఎన్నికలలో సైతం పోటీ చేసి పసుపు రైతులు తమ డిమాండ్ ను కేంద్రానికి తెలియజేశారు. ఇక ఈ నేపధ్యంలోనే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్పైసెస్ బోర్డు డివిజన్ కార్యాలయాన్ని రీజనల్ హోదా కార్యాలయంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bbwTnl
పసుపు రైతులకు గుడ్ న్యూస్: పసుపుతో సహా సుగంధద్రవ్యాలకు నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ ప్రాంతీయ బోర్డు
Related Posts:
వైజాగ్లో ల్యాండ్ మాఫియా: గంటా, ధర్మాన కుమారులపై సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలురాజధాని మార్పు ఊహాగానాలతో అమరావతి సహా ఆంధ్రప్రదేశ్లో అశాంతి, అలజడి నెలకొందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం లోపభూయిష్టంగా… Read More
ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: ఏకంగా 15 అగ్నిమాపక శకటాలు శ్రమిస్తున్నా.. !ముంబై: ముంబైలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విల్లేపార్లెలోని ఓ అపార్ట్ మెంట్ లో సంభవించిన అగ్నిప్రమాదం ఉదంతాన్ని విస్మరించకముందే- మరో దుర్ఘటన… Read More
అక్రమ సంబంధం, ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య, ఆఫీసులో ఏకాంతంగా, రోజూ రచ్చ, ఆర్థిక ఇబ్బందులు !చెన్నై: కుటుంబ సమస్యల కారణంతో ప్రముఖ తమిళ టీవీ నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన ఆమె భర్త ఆఫీసులో కొంత … Read More
టీవీ9 దీప్తిపై భీకరదాడి.. ఇతర చానెళ్ల రిపోర్టర్లనూ తరిమికొట్టారు.. రైతుల ముసుగులో..ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నిరసన చేస్తున్న రైతులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వార్… Read More
సీఏఏపై ఆగని నిరసనలు.. యూపీలో శుక్రవారం ప్రశాంతం.. ఢిల్లీలో పీఎం ఇంటివైపు నిరసన ర్యాలీ..పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. పలు నగరాల్లో.. ప్రార్థనల అనంతరం ముస్లిం యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చ… Read More
0 comments:
Post a Comment