భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు రాజీనామా చేయడంతో సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కరోనావైరస్ భయాందోళనల నేపథ్యంలో మార్చి 26 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUEiR7
Monday, March 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment