ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం గతంలో చూసి ఉంటాం. దిశ ఎన్కౌంటర్ సమయంలో.. నిందితులను ఉంచిన షాద్ నగర్ జైలు బయట ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38U2lUz
కరోనా ఎఫెక్ట్ : సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఇక వర్చువల్ కోర్టుల ద్వారానే విచారణ..
Related Posts:
ఆస్తి కోసం తమ్ముడి తల నరికిన అన్న ఘాతుకంసమాజంలో మానవ సంబంధాలు,ఆప్యాయతలు, అనుబంధాలు రోజురోజుకీ మృగ్యమైపోతున్నాయి. ఆస్తి కోసం అన్నదమ్ములు ఒకరినొకరు జరుపుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. తా… Read More
డాక్టర్తో వివాహేతర సంబంధం: ఆస్ట్రేలియా నుంచి వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్తహైదరాబాద్: వివాహేతర సంబంధాలు ఇటీవల కాలంలో ఎన్నో దారుణాలకు తెరతీస్తున్నాయి. తాజాగా నగరంలో మరో వివాహేతర సంబంధం వెలుగు చూసింది. డాక్టర్ పేరుతో మహిళలతో వి… Read More
మేకప్లు వేసి అర్థరాత్రి వీడియోలు తీసేవారు: వెలుగులోకి నిత్యానంద స్వామీ లీలలుఅహ్మదాబాదు: పేరుకే స్వామిజీలు.. పేరుకే వారు నడిపే గురుకులాలు, ఆశ్రమాలు. కానీ కాస్త లోతుగా చూస్తే అక్కడ చదివే విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలకు నరకమే క… Read More
డీఆర్సీ నుండి నారా లోకేశ్ బహిష్కరణ..! వైసీపీ నేతల సంచలన నిర్ణయం : సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్..!మాజీ మంత్రి నారా లోకేశ్ ను వైసీపీ వెంటాడుతోంది. కొద్ది రోజులు క్రితం స్పీకర్ కు ఆయన రాసిన లేఖలో స్పీకర్ ఛైర్ ను కించ పరిచేలా లోకేశ్ వ్యవహరించారంటూ వైస… Read More
శ్రీశైలం-సాగర్లో లాంచి ప్రయాణాలు రద్దు..! వరుస ప్రమాదాలతో భయపడుతున్న పర్యాటకులు!నాగార్జునసాగర్/హైదరాబాద్: సరదాగా సెలవుల్లో బోటు షికారుకు వెళ్దామనుకునే పర్యాటకులకు ఇది చేదు వార్త. గత నెలలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంతో ప్రభ… Read More
0 comments:
Post a Comment