Monday, March 16, 2020

కరోనా ఎఫెక్ట్ : సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఇక వర్చువల్ కోర్టుల ద్వారానే విచారణ..

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం గతంలో చూసి ఉంటాం. దిశ ఎన్‌కౌంటర్ సమయంలో.. నిందితులను ఉంచిన షాద్ నగర్ జైలు బయట ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38U2lUz

Related Posts:

0 comments:

Post a Comment