ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశముంది. స్ధానిక ఎన్నికలతో పదోతరగతి పరీక్షల వాయిదాఏపీలో ఈ నెల 23 నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32VhuDO
స్ధానిక ఎన్నికల కారణంగా ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
Related Posts:
‘చచ్చిపో’ కోడికత్తి శ్రీనుకు జైల్లో వేధింపులు: చంపేస్తారేమోనంటూ పోలీసులకు ఫిర్యాదురాజమహేంద్రవరం: ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలి… Read More
ఎయిర్పోర్టులో మామిడి పండ్లు దొంగిలించిన ఉద్యోగి... దేశ బహిష్కరణ... 5000 దిర్హామ్ల జరిమాన ..!!దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఓ భారతీయ యువకుడు వింత కేసును ఎదుర్కోన్నాడు.. దుబాయ్ ఎయిర్పోర్టులో ప్రయాణికుడి బ్యాగు నుండి రెండు మామిడి… Read More
పాకిస్తాన్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8గా నమోదుపాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దాదాపు 8 నుంచి 10 సెకన్ల … Read More
EARTH QUAKE IN POK : మంగళ డ్యాంకు తప్పిన ముప్పు..పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో వచ్చిన భూ ప్రకంపనాలతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది.… Read More
వైసీపీది కాలకేయ రాజ్యం: ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది: చంద్రబాబు ఫైర్..!ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. అధికార పార్టీ అక్రమాలు బయట పెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు విమర్శించ… Read More
0 comments:
Post a Comment