దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఓ భారతీయ యువకుడు వింత కేసును ఎదుర్కోన్నాడు.. దుబాయ్ ఎయిర్పోర్టులో ప్రయాణికుడి బ్యాగు నుండి రెండు మామిడి పళ్లను దోంగిలించాడనే ఆరోపణల నేపథ్యంలో విచారించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యాయస్థానం ఆ యువకున్ని కఠినంగా శిక్షించింది. నేరం రుజువు కావడంతో యువకున్ని దేశం నుండి బహిష్కరిస్తూ 5000 దిర్హామ్లు జరిమాన విధించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mso9UG
ఎయిర్పోర్టులో మామిడి పండ్లు దొంగిలించిన ఉద్యోగి... దేశ బహిష్కరణ... 5000 దిర్హామ్ల జరిమాన ..!!
Related Posts:
అంబేద్కర్ నినాదాలపై పాఠ్య పుస్తకాల ద్వారా తప్పుడు ప్రచారం!లక్నో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నినాదాలను గుజరాత్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందా? కోట్లాదిమంది దళితులు,… Read More
ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్..! గుంటూరు జిల్లాలో వైసీపి నేతకు అవమానం..!!అమరావతి/హైదరాబాద్ : అదికారం చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే వైసిపి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అదికారులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. నువ్వెంత అంటే … Read More
బెజవాడ పాలిటిక్స్: ఉమకు కొడాలి వార్నింగ్.. సొంత వదిననే చంపించారు: ఖబడ్దార్..!మాజీ మంత్రి దేవినేని ఉమ మీద ప్రస్తుత మంత్రులు ఫైర్ అయ్యారు. హెచ్చరికలు చేసారు. నోరు అదుపులో పెట్టుకో మని వార్నింగ్లు ఇచ్చారు. ముఖ్యమంత్రిని ఏకవ… Read More
లోకేష్ ను తిట్టబోయి..చంద్రబాబును మెచ్చుకున్న మంత్రిగారు! పబ్లిసిటీ లేక పిచ్చిపట్టినట్టుందా?విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తనకు తెలియకుండానే మెచ్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మంత్రి. చంద్రబాబును పొగిడేశారు. చంద్ర… Read More
కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: రాజకీయాలనుంచి తప్పుకోవాలనుందన్న మాజీ సీఎంబెంగళూరు: కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్… Read More
0 comments:
Post a Comment