Tuesday, September 24, 2019

ఎయిర్‌పోర్టులో మామిడి పండ్లు దొంగిలించిన ఉద్యోగి... దేశ బహిష్కరణ... 5000 దిర్హామ్‌ల జరిమాన ..!!

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఓ భారతీయ యువకుడు వింత కేసును ఎదుర్కోన్నాడు.. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగు నుండి రెండు మామిడి పళ్లను దోంగిలించాడనే ఆరోపణల నేపథ్యంలో విచారించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ న్యాయస్థానం ఆ యువకున్ని కఠినంగా శిక్షించింది. నేరం రుజువు కావడంతో యువకున్ని దేశం నుండి బహిష్కరిస్తూ 5000 దిర్హామ్‌లు జరిమాన విధించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mso9UG

Related Posts:

0 comments:

Post a Comment