ఆంధ్రప్రదేశ్లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ రాలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టంచేశారు. 24 మంది అనుమానితులకు పరీక్షలు చేశామని వెల్లడించారు. కరోనా వైరస్కు భయపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. వైరస్ నేపథ్యంలో అన్ని ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లు చేశామని మంత్రి నాని వివరించారు. 24 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uZYx6l
కరోనా కలకలం: 24 మందిలో 20 మందికి నెగిటివ్, ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలే: మంత్రి ఆళ్ల నాని
Related Posts:
జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఆరంభం : మధ్నాహ్నం తరువాత ఫలితాలు : వైసీపీ నేతల్లో ధీమా..!!ఏపీలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితా… Read More
డెంగ్యూ వ్యాప్తికి చెక్: మరణాలకూ అడ్డుకట్ట: సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన సైంటిస్ట్ డాక్టర్లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. కోట్లమంది ప్రజలు కరోనా వైరస్ బారిన … Read More
నిమజ్జన మహోత్సవం : బాలపూర్ లడ్డు వేలం- సాగర్ తీరానికి మధ్నాహ్నానికి ఖైరతాబాద్ వినాయకుడు..!!భాగ్యనగరిలో గణేషుడి నిమజ్జన శోభతో మెరిసిపోతోంది. కరోనా కారణంగా గత ఏడాది దూరంగా ఉన్న నగర జనం ఇప్పుడు వేలాదిగా నిమజ్జన ఉత్సవం తరలించటానికి తరలి వస్తున్న… Read More
కొత్త జెడ్పీ ఛైర్మన్లు వీరే- సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ : ఫలితాల పై ధీమా-ఆ లెక్కలు పక్కాగా..!!ఏపీలో కొత్తగా జిల్లా పరిషత్ లు కొలువు తీరనున్నాయి. ఎన్నికలు జరిగినా..ఫలితాలు వెల్లడి కాకపోవటంతో కోర్టు తీర్పు కోసం నిరీక్షించారు. గెలుస్తామని ధీమా ఉన్… Read More
CSK vs MI: బిగ్ బ్యాంగ్: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే: సన్..రైజ్ అయ్యేనా?అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్ సెకెండ్ ఫేస్ మ్యాచ్లు క్రికెట్ ప్రేమికులను పలకరించబోతోన్నాయి. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగ… Read More
0 comments:
Post a Comment