ఆంధ్రప్రదేశ్లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ రాలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టంచేశారు. 24 మంది అనుమానితులకు పరీక్షలు చేశామని వెల్లడించారు. కరోనా వైరస్కు భయపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. వైరస్ నేపథ్యంలో అన్ని ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లు చేశామని మంత్రి నాని వివరించారు. 24 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uZYx6l
Friday, March 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment