ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. అధికార పార్టీ అక్రమాలు బయట పెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఇది నాగరిక రాజ్యమా..కాలకేయ రాజ్యమా అని ప్రశ్నించారు. సచివాలయ పరీక్షల లీకేజీ వ్యవహారం పైన చంద్రబాబు మరోసారి స్పందించారు. ఏపీపీఎస్సీ తమకు పరీక్షలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kSFuWH
వైసీపీది కాలకేయ రాజ్యం: ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది: చంద్రబాబు ఫైర్..!
Related Posts:
నేషనల్ డే గ్రీటింగ్స్, సెలబ్రేషన్స్కు మాత్రం దూరం : పాకిస్థాన్పై ఇండియా న్యూ స్ట్రాటజీన్యూఢిల్లీ : పుల్వామా తర్వాత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. నిన్న పాకిస్థాన్ జాతీయ దినోత్సవం జరుపుకోంది. అయితే ప్… Read More
వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజకీయ ప్రస్తావనా..? జర బద్రం..! సోషల్ మీడియా పై ఈసీ డేగ కన్ను..!!అమరావతి/హైదరాబాద్ :ఈ సారి అంటే ఇప్పుడు 2019లో జరుగుతున్న సాధారణ ఎన్నికలను సోషల్ మీడియా చాలా వరకు ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. నచ్చి… Read More
ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటు హక్కు: 15 లక్షల మంది ఎక్కడ ఓటేస్తారు?హైదరాబాద్: తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు ఇప్పుడొక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వారికి ఓటు హక్కు ఉండటమే కారణ… Read More
బీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరుహైదరాబాద్ : రూపాయి దానం చేయమంటే సవాలక్ష మాట్లాడతారు. అదే మోసగాళ్లు చెప్పే మాయమాటలకు ఠపీమని బుట్టలో పడతారు. లక్షలకు లక్షలు అప్పనంగా అప్పజెప్పుతారు. అద… Read More
అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!హైదరాబాద్ : అత్యాచార బాధితులంటే సమాజానికి ఎప్పుడూ చిన్నచూపే. వారిపై సానుభూతి చూపడం మాట అటుంచితే.. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల నుంచే చీత్కారాలు ఎదుర్కోవ… Read More
0 comments:
Post a Comment