Tuesday, September 24, 2019

‘చచ్చిపో’ కోడికత్తి శ్రీనుకు జైల్లో వేధింపులు: చంపేస్తారేమోనంటూ పోలీసులకు ఫిర్యాదు

రాజమహేంద్రవరం: ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనును జైల్లో వేధిస్తున్నారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అతని సోదరుడు జనుపల్లి సుబ్బరాజు ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lmGrGV

Related Posts:

0 comments:

Post a Comment