రాజమహేంద్రవరం: ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనును జైల్లో వేధిస్తున్నారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అతని సోదరుడు జనుపల్లి సుబ్బరాజు ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lmGrGV
Tuesday, September 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment