పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దాదాపు 8 నుంచి 10 సెకన్ల వరకు భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పాకిస్తాన్లో పలు నగరాల్లో భూప్రకంపనలు కనిపించాయి. భూమి కంపిస్తుండటంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్తాన్లోని సియాల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ld7e8J
పాకిస్తాన్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8గా నమోదు
Related Posts:
గులాబీ దళాన్ని కలవరపెడుతున్న ఆ ఐదు లోక్ సభ స్థానాలు..! గెలుపు అంత వీజీ కాదంటున్న శ్రేణులు..!!హైదరాబాద్ : 16 లోక్ సభ స్థానాల గెలుపుపై భరోసా గా ఉన్న గులాబీ గూటిలో ఐదు ఎంపీ స్థానాల్లో గెలుపు గుబులు పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ టీఆర్ఎ… Read More
ఇంట్రెస్టింగ్ : ప్రధాని రేసులో మొత్తం అవివాహితులేదేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎవరికి వారు సొంత వ్యూహ రచనలు వేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇక బీజీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు బీ… Read More
ఏపిలో మంత్రులకు తప్పని ఎదురీత..! కాస్త అటుఇటు ఐనా పడవ బోల్తా పడ్డట్టే..!!విజయవాడ/హైదరాబాద్ : ఏపిలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో 18 రోజుల సమయం మాత్రమే మ… Read More
తెలంగాణ పోలీసులను ఆశ్రయించిన వివేకా కుమార్తె : ఏమని ఫిర్యాదు చేసారంటే..!వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారిని..కేంద్ర ఎన్నికల సంఘాన్ని… Read More
ఢిల్లీని యాచించం, శాసిస్తాం : ప్రాంతీయ పార్టీలదే కీ రోల్ అన్న కేటీఆర్హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలవుతోన్నా మారుమ… Read More
0 comments:
Post a Comment