పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దాదాపు 8 నుంచి 10 సెకన్ల వరకు భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పాకిస్తాన్లో పలు నగరాల్లో భూప్రకంపనలు కనిపించాయి. భూమి కంపిస్తుండటంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్తాన్లోని సియాల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ld7e8J
Tuesday, September 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment