పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో వచ్చిన భూ ప్రకంపనాలతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది. పీవోకేలోని న్యూ మిర్సిటీ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మిర్సిటీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలపై భూకంపం ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానాలో కూడా భూమి కంపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kSFw0L
EARTH QUAKE IN POK : మంగళ డ్యాంకు తప్పిన ముప్పు..
Related Posts:
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ డుమ్మా: కారణం?: స్పీకర్కు లేఖశ్రీకాకుళం: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ సభ్యుడొకరు గైర్హాజర్ కానున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదు… Read More
సీఎంగా జగన్ స్ధానంలో చంద్రబాబు-నిమ్మగడ్డ లేఖ- అంబటి షాకింగ్ ట్వీట్ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ సర్కారుకూ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కూ మధ్య హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. అదే సమయంలో నిమ్మగడ్డ చంద్రబాబుకు … Read More
King: నచ్చితే అమ్మాయిలు, ఆంటీలను వదలడు, బెడ్ రూమ్ లో సెక్స్ చేస్తూ ఔట్, బెడ్ కు కాళ్లు, చేతులు !మలావి/ బెంగళూరు/ న్యూఢిల్లీ: నచ్చిన అమ్మాయిలు, ఆంటీలను అతను వదలకుండా ఎంజాయ్ చేస్తూ సెక్స్ కింగ్ అయ్యాడు. మహిళతో సెక్స్ చేసే సమయంలో ఆ కింగ్ ఆవేశంతో ఊగి… Read More
వ్యాక్సిన్ తీసుకున్న యూఎన్ చీఫ్ -టీకాల ఉత్పత్తిలో ఇండియాకు కితాబుదాదాపు ఏడాదిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 22లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 10.21కోట్లకు పెరిగింద… Read More
విషాదం : పెళ్లి బట్టలు కొనేందుకు బయలుదేరి.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి...మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు… Read More
0 comments:
Post a Comment