Tuesday, September 24, 2019

EARTH QUAKE IN POK : మంగళ డ్యాంకు తప్పిన ముప్పు..

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో వచ్చిన భూ ప్రకంపనాలతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది. పీవోకేలోని న్యూ మిర్‌సిటీ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మిర్‌సిటీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలపై భూకంపం ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానాలో కూడా భూమి కంపించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kSFw0L

Related Posts:

0 comments:

Post a Comment