పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో వచ్చిన భూ ప్రకంపనాలతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది. పీవోకేలోని న్యూ మిర్సిటీ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మిర్సిటీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలపై భూకంపం ప్రభావం చూపింది. జమ్ము కశ్మీర్, పంజాబ్, హర్యానాలో కూడా భూమి కంపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kSFw0L
EARTH QUAKE IN POK : మంగళ డ్యాంకు తప్పిన ముప్పు..
Related Posts:
10 శాతం జీడీపీ వృద్ధి రేటు అనుమానమే: కేంద్ర బడ్జెట్పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనవచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందన్న కేంద్ర ప్రభుత్వ అంచనాలపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్… Read More
సీఎం జగన్ వల్లే ఏపీకి మొండిచేయి: కేంద్ర బడ్జెట్పై టీడీపీ నేత యనమలసీఎం జగన్ తుగ్లక్ చర్యలు, పనికిమాలిన విధానాలవల్లే కేంద్రం బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పాతిక మంది ఎంప… Read More
మెంటల్ టార్చర్కు రూ.25లక్షలు.. బేషరతుగా సారీ: ఇండిగోకు లీగల్ నోటీసులిచ్చిన కమెడియన్ కునాల్విమానాల్లో ప్రయాణం చేయకుండా తనపై ఆరునెలలు నిషేధం విధించడంపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా న్యాయపోరాటినికి దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా విధించిన నిషే… Read More
బాబుపై కోపం ఉంటే చంపేయ్.. రాజధాని రైతులను ఇబ్బంది పెట్టొద్దు: జేసీ దివాకర్ రెడ్డిఅమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం అగ్గిరాజేస్తోంది. ఇప్పటికే అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలో… Read More
భూమా అఖిలప్రియ వర్సెస్ వైఎస్ జగన్: కంపెనీలు పరార్, కర్నూలే రాజధాని, హైకోర్టు ఎందుకు..?వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటీ నుంచి స్తబ్ధుగా ఉన్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. తిరిగి ఫామ్లోకి వచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర… Read More
0 comments:
Post a Comment