గతంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్కు పార్టీ అధిష్టానంతో విభేదాలు రావడానికి.. తర్వాతి కాలంలో వైసీపీ పార్టీ పుట్టుకురావడానికి దారితీసిన ముఖ్యమైన ఘట్టం.. మహానేత వైఎస్సార్ మరణం. 2009లో రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిచిన కొద్దిరోజులకే వైఎస్సార్.. అనుమానాస్పదరీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆవెంటనే వైఎస్సార్ మరణం వెనుక అంబానీ సోదరుల హస్తం ఉందంటూ వార్తలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ckQAtu
వైఎస్సార్ను రిలయన్స్ చంపించిందని.. అంబానీతో సీఎం జగన్ మంతనాలు.. ఏపీలో హాట్ టాపిక్ ఇదే..
Related Posts:
500 ప్రైవేట్ వాహనాల సీజ్, పండుగకు 3 లక్షల మంది, చార్జీ బాదితే బస్సుల సీజ్: మంత్రి పేర్ని నానిప్రైవేట్ బస్సుల దోపిడీ నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగిస్తున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా నిబంధనలను తుంగల… Read More
ఏం పీకలేరు! జగన్ సింహం సింగిల్గానే.: పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుపై మంత్రి తీవ్ర విమర్శలుఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత ఆరు నెలలు కూడా ఆయన పోరాటం చేయలేకపోయా… Read More
మున్సిపల్ ఎన్నికల్లో ఆ పని చేస్తే నిజామాబాద్ పేరు మారుస్తా : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ ధర్మపు… Read More
పవన్ కల్యాణ్ పచ్చి అవకాశవాది, జనసేనను OLXలో పెట్టారు, చంద్రబాబు ఆశ్చర్యపోయారు:పేర్ని నానిజనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి పేర్ని నాని విమర్శించారు. జనసేన పార్టీకి సిద్ధాంతం లేదు అని, విమర్శించిన వారితోనే కలువడంలో అర్థం ఏంటి అని ప్రశ్నిం… Read More
కొత్త డెత్ వారెంట్: ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు: నిర్భయ దోషులకు ఉరి..!న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి అవసరమైన కొత్త డెత్ వారెంట్ శుక్రవారం… Read More
0 comments:
Post a Comment