Sunday, March 1, 2020

వైఎస్సార్‌ను రిలయన్స్ చంపించిందని.. అంబానీతో సీఎం జగన్ మంతనాలు.. ఏపీలో హాట్ టాపిక్ ఇదే..

గతంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్‌కు పార్టీ అధిష్టానంతో విభేదాలు రావడానికి.. తర్వాతి కాలంలో వైసీపీ పార్టీ పుట్టుకురావడానికి దారితీసిన ముఖ్యమైన ఘట్టం.. మహానేత వైఎస్సార్ మరణం. 2009లో రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిచిన కొద్దిరోజులకే వైఎస్సార్.. అనుమానాస్పదరీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆవెంటనే వైఎస్సార్ మరణం వెనుక అంబానీ సోదరుల హస్తం ఉందంటూ వార్తలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ckQAtu

Related Posts:

0 comments:

Post a Comment