కర్ణాటక హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా 10 మంది అడిషనల్ జడ్జిలను,కేరళ హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా ఇద్దరు అడిషనల్ జడ్జిలను నియమించే ప్రతిపాదనకు సుప్రీం కోర్టు కొలిజియమ్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం(సెప్టెంబర్ 7) సుప్రీం కోర్టు వెబ్సైట్లో ఆ వివరాలను వెల్లడించారు. కర్ణాటక హైకోర్టులో అడిషనల్ జడ్జి హోదా నుంచి పర్మినెంట్ జడ్జి హోదా పొందినవారిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E2qzwA
Wednesday, September 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment