కర్ణాటక హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా 10 మంది అడిషనల్ జడ్జిలను,కేరళ హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా ఇద్దరు అడిషనల్ జడ్జిలను నియమించే ప్రతిపాదనకు సుప్రీం కోర్టు కొలిజియమ్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం(సెప్టెంబర్ 7) సుప్రీం కోర్టు వెబ్సైట్లో ఆ వివరాలను వెల్లడించారు. కర్ణాటక హైకోర్టులో అడిషనల్ జడ్జి హోదా నుంచి పర్మినెంట్ జడ్జి హోదా పొందినవారిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E2qzwA
పర్మినెంట్ జడ్జిలుగా 12 మంది అడిషనల్ జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం ఆమోదం...
Related Posts:
కల్యాణ లక్ష్మికి ఎన్ని ఆటంకాలో..! చెక్కులేవి?.. వేల సంఖ్యలో పెండింగ్హైదరాబాద్ : ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఆషామాషీ కాదు. సవాలక్ష ఖర్చులుంటాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లంటే భారమే మరి. అందుకే అలాంటి ఆడపిల… Read More
ఖలిస్తాన్, వేర్పాటువాద కాశ్మీరీల దురాగతం: ప్రవాస భారతీయులను చితకబాదిన వైనంలండన్: లండన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖలిస్తాన్, కాశ్మీర్ వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. ప్రవాస భారతీయులపై భౌతిక దాడులకు తెగబడ్డారు. కనిపించిన వారి… Read More
కాంగ్రెస్కు భారీ షాక్: తెరాసలోకి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, మధ్యవర్తి అసదుద్దీన్!హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. తాజాగా, ఆ పార్… Read More
ఇదీ నరేంద్ర మోడీ!: గెలిపించండి.. వద్దు.. 2019 ఎన్నికల కోసం యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫైట్!న్యూఢిల్లీ: నేడు (ఆదివారం) సాయంత్రం సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. ఈ రెండు నెలలు ఎన్నికల వేడి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రధాని న… Read More
ఆడా ఉంటా ఈడా ఉంటా.. గుజరాత్ బాష లెక్క ..! రెండు చోట్ల పోటీ చేసేందుకు మోదీ సన్నాహాలు..!!హైదరాబాద్ : గత ఎన్నికల్లో నరేంద్రమోడీ గుజరాత్లోని వడోదరా, ఉత్తరప్రదే్శ్లోని వారణాసి నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించార… Read More
0 comments:
Post a Comment