Wednesday, September 8, 2021

పర్మినెంట్ జడ్జిలుగా 12 మంది అడిషనల్ జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం ఆమోదం...

కర్ణాటక హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా 10 మంది అడిషనల్ జడ్జిలను,కేరళ హైకోర్టులో పర్మినెంట్ జడ్జిలుగా ఇద్దరు అడిషనల్ జడ్జిలను నియమించే ప్రతిపాదనకు సుప్రీం కోర్టు కొలిజియమ్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం(సెప్టెంబర్ 7) సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఆ వివరాలను వెల్లడించారు. కర్ణాటక హైకోర్టులో అడిషనల్ జడ్జి హోదా నుంచి పర్మినెంట్ జడ్జి హోదా పొందినవారిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E2qzwA

Related Posts:

0 comments:

Post a Comment