Sunday, March 1, 2020

ఇదే నా చివరి మెసేజ్: రుద్రవరం ఎస్ఐ అదృశ్యం, చివరకు బ్రహ్మంగారి మఠంలో..

కర్నూలు: జిల్లాలోని రుద్రవరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విష్ణునారాయణ అదృశ్యం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి ఎస్ఐ విష్ణు నారాయణ పోలీసుల వాట్సాప్ గ్రూప్‌లో సందేశం పెట్టి అదృశ్యమయ్యారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ePEon

Related Posts:

0 comments:

Post a Comment