మరికొన్ని గంటల్లో వినాయక చవితి. ఆ ఆదిదేవుడి భక్తులు భక్తి శ్రద్దలతో నవరాత్రులు కొలుస్తారు. అయితే ఒక్కోచోట ఒక్కో విధంగా పూజలు చేస్తుంటారు. కోరిన కోర్కెలు కోరుకుంటే వాటిని దేవుడు నెరవేరుస్తాడనేది నమ్మకం.. అయితే ఆ దేవాలయంలోని వినాయకుడికి మాత్రం రహస్యంగా చెవులో కోర్కెలు చెప్పాలి. అలా చెప్పిన కోర్కెలను ఆయన ఇట్టే తిర్చేస్తాడని భక్తులు నమ్ముతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hesqEK
చెవిలో చెబితేనే.. కోరికలు తీర్చే గణనాథుడు.. ఎక్కడ అంటే..
Related Posts:
సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో 13 మందికి కరోనా పాజిటివ్....హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సీఎంవో కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితమే ఇద్దరు సిబ్బంది కరోనా బారిన పడగా... తాజాగా మరో … Read More
కరోనాతో పాటు ఇప్పుడు స్వైన్ ఫ్లూ కూడా ... తస్మాత్ జాగ్రత్త !!కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం అతలాకుతలం అవుతుంటే, మరోపక్క చాపకింద నీరులా స్వైన్ ఫ్లూ కూడా విస్తరిస్తోంది. కర్ణాటక ,తెలంగాణ రాష్ట్రాలలో స్వైన్ ఫ్లూ… Read More
జేడీ లక్ష్మీనారాయణపై జగన్ ట్యాపింగ్ - మోదీకి రాస్తే డీజీపీ స్పందనా? - చంద్రబాబు సంచలనం‘‘ఫోన్ ట్యాపింగ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి నేను లేఖలు రాశాను. దానిపై కేంద్రం కంటే ముందే రాష్ట్ర డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉంది. కోర్టులో నిలబడి చట… Read More
సోలిపేట రామలింగారెడ్డి ఫ్యామిలీలో నలుగురికి కరోనా: పరామర్శించినవారిలో ఆందోళనహైదరాబాద్: కరోనా మహమ్మారి ఎవరినీ వదలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారి నుంచి తప్పించుకోవడం లేదు. ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎ… Read More
కుదరని సెటిల్మెంట్... కక్షతోనే కారుకు నిప్పు... బెజవాడ కేసును చేధించిన పోలీసులు...బెజవాడ నోవాటెల్ వద్ద కారును తగలబెట్టిన కేసును పోలీసులు చేధించారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారమే హత్యాయత్నానికి దారితీసినట్లు నిర్దారించారు. నిందితుడు వేణ… Read More
0 comments:
Post a Comment