దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ పరిశోధనా శాఖ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరప్రాంత జిల్లాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. చిక్కమగళూరు, హాసన్, కొడుగు, శివమొగ్గ, బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్ళాపుర జిల్లాలో భారీ వర్షాలు కురవవచ్చునని పేర్కొన్నారు. రామనగర్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hbkEfa
Wednesday, September 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment