కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి తలెత్తింది. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. వర్తక,వాణిజ్య వ్యాపారలన్నింటిని కరోనా కుదేలు చేస్తోంది. మరీ ముఖ్యంగా చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు,చిరు వ్యాపారులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. అన్ని వ్యాపారాలకు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J7ZSLL
చప్పట్లు కొట్టడం వల్ల ఫాయిదా ఉండదు... మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్..
Related Posts:
ఏపీలో మరోసారి 100లోపే కరోనా కేసులు: ఆ జిల్లాలో ఒక్క కేసూ లేదు, మరణాలూ లేవుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కొత్తగా నమోదైన కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 28,254 నమూనాలను పరీక్షించగా.. కొత్త… Read More
బీజేపీ-జనసేన మధ్య `బీసీ ముఖ్యమంత్రి` చిచ్చు: జన సైనికుల ఆశలు ఆవిరేనా?అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో పొత్తు పార్టీలుగా గుర్తింపు పొందిన బీజేపీ-జనసేన మధ్య సన్నిహిత సంబంధాలు లేవనే విషయం మరోసారి రుజువైనట్టు కనిపిస్తోంది. పవన్… Read More
దివ్యాంగులకు కేంద్రం బంపర్ ఆఫర్- టోల్ప్లాజా ఫీజు మినహాయింపు- లోక్సభలో ప్రకటనదేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ద… Read More
అన్ రిజర్వ్డ్ పంచాయతీలు: కానీ బరిలో ఎస్సీ అభ్యర్థులు.. ఎలానంటే..ఏపీలో పంచాయతీ ఎన్నిల్లో చిత్ర, విచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. పంచాయతీ/ ఇతర ఎన్నికల్లో రిజర్వేషన్ తప్పనిసరి. ఆయా రిజర్వేషన్ల మేరకు సభ్యులు బరిలోకి నిలు… Read More
నిమ్మగడ్డ వద్దంటోన్నా: పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు: అత్యధికం.. అత్యల్ప జిల్లాల లిస్ట్ ఇదేఅమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలు కొంతమేర… Read More
0 comments:
Post a Comment