Thursday, March 28, 2019

అజిత్ ధోవల్ సూచనలతోనే: రెండేళ్ల కిందటే ఏ-శాట్ ప్రాజెక్ట్ మొదలు! డీఆర్డీఓ ఛైర్మన్

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అంతరిక్ష ప్రయోగం.. `మిషన్ శక్తి`. భూకక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాలను పేల్చి పడేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న క్షిపణిని తయారు చేసిన భారత్.. అంతరిక్షంలో ప్రయోగాల్లో సూపర్ పవర్ గా ఎదిగింది. మనదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన `మిషన్ శక్తి`కి కావాల్సిన శక్తి సామార్థ్యాలను అందించినది రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ..డీఆర్ఢీఓ. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HKKjv8

Related Posts:

0 comments:

Post a Comment