Thursday, March 28, 2019

ఉప‌సంహ‌ర‌ణ‌కు నేడే చివ‌రిరోజు..! నిజామాబాద్ లో కొన‌సాగుతున్నఉత్కంఠ‌..!మంత్రి జోక్యం ఫ‌లించేనా..?

నిజామాబాద్/హైద‌రాబాద్ : ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఐదారుగురు ఉండగా మిగతా వారందరూ ఇండిపెండెంట్లే కావడం గమనార్హం. లోక్ సభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజే చివరి తేదీ కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో దడ మొదలైంది. నిన్నటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WvXSBP

Related Posts:

0 comments:

Post a Comment