నిజామాబాద్/హైదరాబాద్ : ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఐదారుగురు ఉండగా మిగతా వారందరూ ఇండిపెండెంట్లే కావడం గమనార్హం. లోక్ సభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజే చివరి తేదీ కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో దడ మొదలైంది. నిన్నటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WvXSBP
ఉపసంహరణకు నేడే చివరిరోజు..! నిజామాబాద్ లో కొనసాగుతున్నఉత్కంఠ..!మంత్రి జోక్యం ఫలించేనా..?
Related Posts:
ఫోన్ చేసి అడిగి... జనసేనలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదంఅమరావతి: ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణల రాజీనామాలను నవ్యాంధ్ర ప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద రావు మంగళవారం… Read More
జార్జి ఫెర్నాండేజ్ మృతి: కన్నీరు ఆపుకోలేకపోయారు, విలేకరుల ముందే నితీష్ కంటతడిన్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ మృతిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంటతడి పెట్టారు. మాజీ రక్షణ … Read More
పవన్ కళ్యాణ్ను మళ్లీ సినిమాల్లోకి లాగేందుకు రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయా? ఎందుకు, ఎలా?అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగకుండా ఉండేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నాలు చేశాయా? అందుక… Read More
బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయానికి పచ్చజెండాహైదరాబాద్: భాగ్యనగరంలోని బైసన్ పోలో గ్రౌండ్లో తెలంగాణ నూతన సచివాలయానికి మార్గం సుగమం అయింది. హైకోర్టు దీనికి పచ్చ జెండా ఊపింది. దీంతో ఇప్పుడు ఇది కేం… Read More
కోట్ల చేరికపై బుట్టా రేణుక ఏమన్నారంటే, వైసీపీ నుంచి వచ్చిన ఆమెకు ఏమి ఆఫర్ చేస్తారు?కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇరుకున పడ్డారు. కోట్ల టీడీపీలో… Read More
0 comments:
Post a Comment