ఏపీ బీజేపీ కొత్త ఛీఫ్ ఎంపిక నానాటికీ ఆలస్యమవుతోంది. కొన్నేళ్లుగా టీడీపీ నీడలో ఉండిపోయిన బీజేపీ ఏపీ యూనిట్ ఆ జాడ్యాన్ని వదిలించుకోలేక సతమతమవుతుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. టీడీపీ నేతలతో ఇన్న రహస్య సంబంధాల కారణంగా బీజేపీ కొత్త ఛీఫ్ ఎంపికలో సీనియర్లు, టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలు జోక్యం చేసుకుని లాబీయింగ్ చేస్తుండటంతో కొత్త ఛీఫ్ ఎంపిక ఆలస్యమవుతున్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wtu1lZ
Saturday, March 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment