త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో అధికారం చేజిక్కించుకోవడం బిజెపికి అంత సునాయాసం కాదని తెలుస్తోంది. మహారాష్ట్ర లో వచ్చిన కరువుకాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొంది. ఈసారి మహారాష్ట్రలో బీజేపీకి అంత సానుకూల పవనాలు వీచటం లేదు. 15 స్థానాలు సాధిస్తే గొప్పే అన్న చందంగా ఉంది మహారాష్ట్రలో అధికార పార్టీ అయిన బీజేపీ పరిస్థితి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HL9E89
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ కాదు .. కరువే కొంప ముంచుతుందా?
Related Posts:
Citizenship Bill:నాడు కశ్మీర్లో..నేడు అస్సాంలో, తుపాకీ నీడలో ఈశాన్యంగౌహతి: పౌరసత్వ సవరణ బిల్లు అస్సాం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. విద్యార్థి సంఘాలు బిల్లుకు వ్యతిరేకంగ… Read More
Samatha rape and murder case: ఆసిఫాబాద్ లో సమత హత్యోదంతం: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం..!హైదరాబాద్: తెలంగాణలోని కుమరంభీమ్ ఆసిఫాబాద్ లో చోటు చేసుకున్న దళిత మహిళ సమత అత్యాచారం, హత్యోదంతంపై కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేస… Read More
మద్యం పై తెలంగాణ బీజేపి యుద్దం..! దశలవారీగా నిషేదించాలంటున్న డీకే అరుణ..!!హైదరాబాద్ : తెలంగాణలో మరో ఉద్యమానికి బీజం పడుతోంది. సమాజంలో యువత చెడిపోడానికి, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోడానికి విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న మద్యం… Read More
పవన్ కళ్యాణ్కి నాకు మధ్య ‘అడ్డంకి’: జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలుఅమరావతి: జనసేన పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మధ్య దూరం పెరిగిందా? అంటే అవునన… Read More
YSRCP: పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం.. కానీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి!న్యూఢిల్లీ: ఊహించిన ఘటనే చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్ సభలో వై… Read More
0 comments:
Post a Comment