Thursday, March 28, 2019

సాయి రెడ్డి పై ఫిర్యాదు : మా ప‌రువు పోయింది: ఇసి కి వేటు ప‌డిన‌ ఎస్పీల లేఖ‌..!

ఎన్నిక‌ల సంఘం..ఏపి ప్ర‌భుత్వం..వేటు ప‌డిన అధికారులు. ఇప్పుడు ఎన్నిక‌ల వేళ ఈ వ్య‌వ‌హారంలో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల సంఘం మీద ఏపి ప్ర‌భుత్వం కేసు దాఖ‌లు చేస్తే...విజ‌య సాయి రెడ్డి మీద వేటు ప‌డిన శ్రీకాకుళం ఎస్పీ వెంక‌ట ర‌త్నం ఫిర్యాదు చేసారు. త‌న పై ఆరోప‌ణ‌లు నిరూపించాలి..లేదా ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WualpK

Related Posts:

0 comments:

Post a Comment